వార్తలకు తిరిగి వెళ్లండి

హఫీజ్పేట్-గచ్చిబౌలి మార్గంలోని AMB ఫ్లైఓవర్పై రాంగ్రూట్లో వచ్చిన స్కూటీని, వేగంగా వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న శ్రీకాంత్, విఠల్ అక్కడికక్కడే మృతి చెందారు.
మరో బైక్ రైడర్ వినోద్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

