వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాల్కల్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 9న స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో షగుప్త ఇపత్తు తెలిపారు. సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
వివిధ శాఖల అధికారులు తగిన సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని ఎంపీడీవో సూచించారు. మండలానికి సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

