Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రవల్లి భూముల సర్వేలో కొత్త మలుపు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 7:30 PM సిద్దిపేటGeneral
ఎర్రవల్లి భూముల సర్వేలో కొత్త మలుపు - Udayam
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో జరుగుతున్న సర్వే నెంబర్ 325 భూముల సర్వేపై వెంకటాపూర్ గ్రామస్థులు తమకూ వాటా ఉందంటూ ఆందోళనకు దిగారు. ఈనెల 21 నుంచి నాలుగు విడతలుగా చేపట్టనున్న సర్వే కోసం అధికారులు ఇప్పటికే రైతులకు నోటీసులు జారీ చేయడం ప్రారంభించారు.

Comments

G
Loading comments...