వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందిన ముద్దా గీత జాతీయ స్థాయి పరీక్షలో 99.87 శాతం స్కోరు సాధించి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కు ఎంపికయ్యారు. గతంలో మూడుసార్లు యూజీసీ-నెట్లో పీహెచ్డీ ప్రవేశానికి అర్హత సాధించారు.
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్న గీత తైక్వాండోలో రాష్ట్ర ఛాంపియన్గా, ఉషూలో దక్షిణ భారత విశ్వవిద్యాలయాల స్థాయిలో విజేతగా నిలిచారు.
Comments
Loading comments...

