Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గేదెల రుణం పేరుతో ఘరానా మోసం..!

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 1:12 PM గుంటూరుGeneral
గేదెల రుణం పేరుతో ఘరానా మోసం..! - Udayam
గేదెల రుణాలు ఇప్పిస్తామని చెప్పి కేటుగాళ్లు కూలీలను మోసగించారు. ఏడుగురి వివరాలతో నకిలీ పాస్‌బుక్‌లు సృష్టించి పెదనందిపాడు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు కాజేశారు. బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో బాధితులు ఎమ్మెల్యే రామాంజనేయులును ఆశ్రయించారు. అధికారులు కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడ్డారని వారు ఆరోపించగా, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...