వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల్ పట్టణంలోని పిల్లిగుండ్ల కాలనీలో నివాసముంటున్న బుడగ జంగాల గోపాల్ గుడిసెలో ఎవరూ లేని సమయంలో అగ్నిప్రమాదం జరిగింది.
ఇంటి అవసరాల కోసం తెచ్చిన రూ.3 లక్షల నగదు, బంగారు, వెండి, ఇంటి ప్లాట్ పత్రాలు, కుమారుడి చదువు సర్టిఫికెట్లు ఇంటిలోని సామాగ్రి పూర్తిగా దగ్ధo అయ్యాయి. ప్రభుత్వం, దాతలు తన కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితుడు గోపాల్ వేడుకుంటున్నారు.
Comments
Loading comments...

