వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సిరికొండ మండలం గడ్కోలు గ్రామంలో గ్రామ సర్పంచ్ లతా శంకర్ లబ్ధిదారులకు రేషన్ కార్డ్ స్మార్ట్ కార్డులను చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంపత్ రెడ్డి, వార్డు సభ్యులు వేల్పూర్ గంగారెడ్డి, తలారి హేమంత్, జీపీఓ ఉదయ్ కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి తిరుపతి, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

