వార్తలకు తిరిగి వెళ్లండి

మేకల గౌతమ్ హత్య కేసులో నలుగురు నిందితులను మామునూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
ఈ నెల 4న బెస్తంచెరువు మట్టిరోడ్డు వద్ద జరిగిన ఘర్షణలో సామల పవన్ కత్తితో గౌతమ్ ఛాతిపై పొడవడంతో మృతి చెందినట్లు ఏసీపీ వెంకటేశ్ తెలిపారు. నిందితుల నుంచి ఐదు ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

