Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌరీశంకర్ కాలనీలో నేడు గరికపాటి ప్రవచనం

Follow Udayam on Google
sreekanth patel Sep 16, 2026 3:31 PM మహబూబ్‌నగర్General
గౌరీశంకర్ కాలనీలో నేడు గరికపాటి ప్రవచనం - Udayam
గౌరీశంకర్ కాలనీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో 38వ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నేడు ఫేజ్-1 దేవి థియేటర్ వద్ద గరికపాటి నరసింహారావు ప్రవచనం నిర్వహించనున్నారు. “ప్రస్తుత సమాజంలో భగవద్గీత ప్రాధాన్యం”పై ఆయన ప్రసంగించనున్నారు. కాలనీ వాసులు, ప్రముఖులు, యువజన సంఘాలు, మండపాల నిర్వాహకులు, మీడియా మిత్రులు హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...