వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లా సబ్బితం గట్టుసింగారం గౌరీ గుండాల జలపాతంలో నీటి ఉధృతి పెరిగింది. సందర్శకుల భద్రత దృష్ట్యా అధికారులు జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు.
ప్రధాన మార్గాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పర్యాటకుల రాకపోకలను నిలిపివేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులకు సహకరించాలని సూచించారు.
Comments
Loading comments...
