వార్తలకు తిరిగి వెళ్లండి

హుకుంపేటలోని శ్రీ మోదకొండమ్మ గుడి సమీపంలో గ్రామస్థులు, యువకులు శుక్రవారం సిద్ధి వినాయక రాటను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్సవ కమిటీ సభ్యుడు బడ్నాయిన్ని నాగేశ్వరరావు హాజరయ్యారు.
వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఆయన సూచించారు. మద్యం సేవించకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

