Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓఖా–రామేశ్వరం రైలులో గ్యాడ్జెట్ల చోరీ

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 08, 2026 2:29 PM నిజామాబాద్తెలంగాణ
ఓఖా–రామేశ్వరం రైలులో గ్యాడ్జెట్ల చోరీ - Udayam
ఓఖా–రామేశ్వరం రైలులో ప్రయాణికుల్లా నటించిన ఇద్దరు దుండగులు 4 ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌ చోరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.2.40 లక్షలు. నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, 2 ఫోన్లు, ఐప్యాడ్‌ స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులు గ్యాడ్జెట్లను భద్రంగా ఉంచుకోవాలని పోలీసులు సూచించారు.

Comments

G
Loading comments...