Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీజీ అడుగుజాడల్లో తెనాలి గాంధీచౌక్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 12:57 PM గుంటూరుGeneral
గాంధీజీ అడుగుజాడల్లో తెనాలి గాంధీచౌక్ - Udayam
1929 ఏప్రిల్‌ 19న మహాత్మాగాంధీ తెనాలిలో పర్యటించి, ప్రస్తుత గాంధీచౌక్‌ ప్రాంతంలో ప్రసంగించారు. ఈ పర్యటనలో ఆయన హిందీ ప్రేమీమండలిలో స్వరాజ్య పతాకాన్ని ఆవిష్కరించి, చెంచుపేట శబరి వృద్ధాలయానికి శంకుస్థాపన చేశారు. నాటి ఉద్యమంలో తెనాలి ప్రజల భాగస్వామ్యానికి, త్యాగాలకు స్థానిక అమరవీరుల స్తూపాలే ఈనాటికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

Comments

G
Loading comments...