Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాళి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 12:12 PM పల్నాడుGeneral
గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాళి - Udayam
నరసరావుపేట (మం)లో 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికీ మరవలేరని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...