Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లె నుంచి నాసా దాకా అవైస్‌

Follow Udayam on Google
అనురూప్ Aug 15, 2026 9:02 AM ఆల్ ఇండియా జాతీయ
పల్లె నుంచి నాసా దాకా అవైస్‌ - Udayam
కర్ణాటకలోని అల్దూర్‌ గ్రామానికి చెందిన అవైస్‌ అహ్మద్‌ పేదరికాన్ని అధిగమించి బిట్స్‌ పిలానీలో చదివాడు. స్నేహితుడు క్షితిజ్‌ ఖండేల్‌వాల్‌తో కలిసి 2019లో ‘పిక్సల్‌’ అంతరిక్ష సాంకేతిక స్టార్టప్‌ను ప్రారంభించాడు. జియోలాజికల్‌ పరిశోధనల కోసం నాసాతో ఒప్పందం కుదుర్చుకుని, ఆ సంస్థతో అధికారికంగా పనిచేసిన తొలి భారతీయ ప్రైవేట్‌ అంతరిక్ష స్టార్టప్‌గా నిలిచింది.

Comments

G
Loading comments...