వార్తలకు తిరిగి వెళ్లండి

కార్పొరేట్ ఒత్తిడి తట్టుకోలేక ఓ మహిళ తన తొమ్మిదేళ్ల ఐటీ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసి ఆటో డ్రైవర్గా మారింది. ఈ వినూత్న నిర్ణయం ద్వారా ఆమె నెలకు రూ.60 వేలు సంపాదిస్తూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది.
అధిక పనిభారం, నిద్రలేమితో విసిగిపోయి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆమె తెలిపింది. ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా, మానసిక ప్రశాంతతతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నానని వెల్లడించింది.
Comments
Loading comments...

