వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం కిష్టు నాయక్ తండా గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం వైద్య సిబ్బంది రాజేశ్వరి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న 35 నుంచి 40 మందికి పరీక్షలు చేసి మందులు అందజేశారు.
అనంతరం వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టి ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.
Comments
Loading comments...

