Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారంలో ఉచిత కంటి వైద్య శిబిరం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 03, 2026 3:42 PM పెద్దపల్లి General
ధర్మారంలో ఉచిత కంటి వైద్య శిబిరం - Udayam
పెద్దపల్లి జిల్లా ధర్మారంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. సుమారు 100 మంది పరీక్షలు చేయించుకోగా, 32 మందికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స కోసం వారిని కరీంనగర్‌ రేకుర్తి కంటి దవాఖానకు తరలించారు. వయసు పైబడిన వారు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని ఎంపీడీవో వేముల సుమలత సూచించారు.

Comments

G
Loading comments...