వార్తలకు తిరిగి వెళ్లండి
నకిలీ బంగారంతో రూ. 7 లక్షల మోసం
శరణ్య శర్మ Jun 27, 2026 7:06 AM రంగారెడ్డి 4 viewsabout 2 hours ago

మహేశ్వరంలో ఇద్దరు వ్యక్తులు ఓ వ్యాపారిని నమ్మించి, నకిలీ బంగారాన్ని అంటగట్టి రూ. 7 లక్షలతో పరారయ్యారు. తొలుత అసలైన కాయిన్స్ చూపించి వ్యాపారిని నమ్మించిన నిందితులు, మరుసటి రోజు నకిలీ బంగారం ఇచ్చి నగదు తీసుకుని ఉడాయించారు.
వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...