వార్తలకు తిరిగి వెళ్లండి

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్ 13 స్వర్ణాలు సహా మొత్తం 39 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. 122 మంది క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత్కు బాక్సింగ్లో అత్యధికంగా 10 పతకాలు లభించాయి.
బాక్సింగ్లో ఏడు స్వర్ణాలతో భారత్ రికార్డు సృష్టించింది. అథ్లెటిక్స్లో 10, వెయిట్లిఫ్టింగ్లో 8 పతకాలు సాధించగా, పారాఅథ్లెట్లు ఏడు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన చేశారు.
Comments
Loading comments...
