Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.43.4 కోట్లతో ఏటీసీకి శంకుస్థాపన

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 10:36 AM మహబూబ్‌నగర్తెలంగాణ
రూ.43.4 కోట్లతో ఏటీసీకి శంకుస్థాపన - Udayam
దేవరకద్ర నియోజకవర్గం పల్లమడిలో రూ.43.4 కోట్లతో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌కు మంత్రి జి. వివేక్‌ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. గ్రామీణ యువతకు ఆధునిక సాంకేతిక విద్యతో ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 119 ఏటీసీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శిక్షణార్థులకు నెలకు రూ.2 వేల స్టైఫండ్‌ అందిస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...