వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యామ్ ప్రాజెక్టులో భాగంగా రోడ్ల అభివృద్ధి పనులకు జూన్ 28న సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. నల్గొండలో జరిగే ఈ కార్యక్రమానికి భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదే సమయంలో, ఆర్అండ్బీ రోడ్ల విభాగం చీఫ్ ఇంజినీర్గా మరియు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా బీవీ రావును ప్రభుత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల అభివృద్ధిపై ఆయన ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
Comments
Loading comments...

