వార్తలకు తిరిగి వెళ్లండి
అడవి ఏనుగును పట్టిన అటవీశాఖ

Photo Gallery
చిత్తూరు జిల్లాలో మూడేళ్ల కిందట ప్రమాదం నుంచి తప్పించుకున్న అడవి ఏనుగును కుంకీల సాయంతో అటవీశాఖ బంధించింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ ఆపరేషన్ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు.
పట్టుబడిన ఏనుగును పలమనేరు ముసలిమడుగు శిబిరానికి తరలించి 'కేశవ్' అని పేరు పెట్టారు. ప్రస్తుతం క్రాల్లో ఉంచి శిక్షణ ఇస్తున్నామని, త్వరలోనే కుంకీగా మారుస్తామని డీఎఫ్వో సుబ్బరాజ్ తెలిపారు.
Comments
Loading comments...
