వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో జానపద కళల పరిరక్షణ కోసం జానపద అకాడమీ, జానపద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని జానపద సకల కళల పరిరక్షణ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వలస సుభాష్ చంద్రబోస్ కోరారు.
ఆగస్టు 4న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన భవన్లో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి జానపద కళాకారులు, నిపుణులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...
