వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలో భారీ వర్షాలతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డోంగ్లి-కుర్లా గ్రామాల మధ్య లో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.
ప్రజల భద్రత కోసం అధికారులు వంతెన వద్ద ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. వర్షాలు తగ్గే వరకు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సూచించారు.
Comments
Loading comments...

