వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా, భీమా నదుల నుంచి వరద పెరగడంతో జూరాల జలాశయానికి నీటి ప్రవాహం మరింత పెరగనుంది. ఆలమట్టి, నారాయణ్పూర్ జలాశయాల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది.
జూరాల నుంచి 12 గేట్ల ద్వారా నీటిని శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. భీమా నదిలోనూ వరద పెరగడంతో నదీతీర రైతులను అధికారులు అప్రమత్తం చేశారు.
Comments
Loading comments...

