వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ప్రభావిత జిల్లాల సంఖ్య ఆరుకు చేరింది. శివసాగర్, గోలాఘాట్, జోహాట్ సహా ఆరు జిల్లాల్లో 4.45 లక్షల మంది వరద బాధితులుగా ఉన్నారు.
ప్రభుత్వ యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద నీరు తగ్గుతున్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తూ, పడవ ద్వారా అవసరమైన వస్తువులను అందిస్తున్నారు.
Comments
Loading comments...
