వార్తలకు తిరిగి వెళ్లండి

జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలకు చెందిన ఐదుగురు నేతన్నలు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలకు ఎంపికయ్యారు. నూతన డిజైన్లతో వస్త్రాల తయారీలో ప్రతిభ కనబరిచిన వీరిని పురస్కారాలకు ఎంపిక చేశారు.
ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో వీరికి మంత్రి చేతుల మీదుగా నగదు, పురస్కారాలు అందించనున్నారు.
Comments
Loading comments...

