Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాచల్‌ప్రదేశ్‌లో కారు లోయలో పడి ఐదుగురు మృతి

Follow Udayam Digital on Google
అనురూప్ గౌడ్ Jul 28, 2026 11:58 AM అల్ ఇండియా జాతీయ
హిమాచల్‌ప్రదేశ్‌లో కారు లోయలో పడి ఐదుగురు మృతి - Udayam Digital
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో భరమౌర్-పఠాన్‌కోట్ రహదారిపై కారు లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యంతో ఉన్న ఏడాది పాపను ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాత్రి వేళ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల కారు లోయలో పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ విజయ్ సక్లానీ తెలిపారు.

Comments

G
Loading comments...