వార్తలకు తిరిగి వెళ్లండి

కడప మాసాపేటలోని ప్రైవేట్ పాఠశాలలో జరిగిన దొంగతనం కేసులో ఐదుగురిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి చోరీకి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిందితులను షేక్ సలీం, గోడెన సుధీర్, పఠాన్ షావలి, షేక్ అస్లాం, సయ్యద్ అక్రంగా గుర్తించినట్లు సీఐ శ్రీహరి, ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ తెలిపారు.
Comments
Loading comments...

