వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలోనే తొలి టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ను మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 350 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర టెలికాం శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నాయి.
తొలి దశకు కేంద్రం ₹493 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు ₹15,000 కోట్ల పెట్టుబడులు, 5,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా.
Comments
Loading comments...
