వార్తలకు తిరిగి వెళ్లండి
పాఠశాలల పాలనలో ఫైర్ సేఫ్టీ తప్పనిసరి

పాఠశాలల్లో అగ్నిప్రమాదాల నివారణ చర్యలు కేవలం నిబంధనల కోసమే కాకుండా రోజువారీ నిర్వహణలో భాగం కావాలని ఫైర్ సేఫ్టీ డీజీ విక్రమ్ సింగ్ మాన్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ మంగళవారం స్పష్టం చేశారు.
తెలంగాణలోని దాదాపు 500 మంది పాఠశాలల నిర్వాహకులతో జరిగిన ఈ సమావేశంలో సురక్షితమైన వాతావరణంలో చదువుకునే హక్కు ప్రతి విద్యార్థికి ఉందని, ప్రమాదాల నివారణకు స్మార్ట్ ఐఓటీ మానిటరింగ్ వ్యవస్థలను కూడా ప్రదర్శించామని వారు తెలిపారు.
Comments
Loading comments...