వార్తలకు తిరిగి వెళ్లండి
పాలమూరు రైతులకు సీఎం రేవంత్ శుభవార్త

మహబూబ్నగర్ దివిటిపల్లిలో అమరరాజా గిగా సెల్ కారిడార్ను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలు, డిండి ప్రాజెక్టుకు 30 టీఎంసీల నీటి కేటాయింపుల కోసం శ్రమిస్తున్నట్లు రైతులకు భరోసా ఇచ్చారు.
అంతర్జాతీయ పరిశ్రమల పోటీని తట్టుకుంటూ ‘రైజింగ్ తెలంగాణ 2047’ పాలసీతో రాష్ట్రం అప్రతిహతంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...