Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AIIMS రోజూ 15 వేల మంది

Follow Udayam on Google
Sai Sep 03, 2026 6:17 PM జాతీయంGeneral
AIIMS రోజూ 15 వేల మంది - Udayam
ఢిల్లీ లోని AIIMS కు రోజుకు సగటున 14-15 వేల మంది ఓపీడీకి వస్తున్నారు. 2024-25లో మొత్తం 48.4 లక్షల ఓపీడీ సందర్శనలు నమోదయ్యాయి. భారీ రద్దీతో ప్రత్యేక చికిత్సల కోసం రోగులు ఎక్కువసేపు వేచి చూడాల్సి వస్తోంది. ఏఐఐఎంఎస్ లో 4,178 పడకలు, 112 మేజర్ ఓటీలు ఉన్నా 26 ఓటీలు, 81 ఐసీయూ బెడ్లు పనిచేయడం లేదని 2026 పార్లమెంటరీ కమిటీ నివేదిక తెలిపింది. వైద్య సిబ్బంది కొరత కూడా సేవలపై ఒత్తిడి పెంచుతోందని పేర్కొంది.

Comments

G
Loading comments...