Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరువులు, విత్తనాల పేరుతో రైతులకు టోకరా

Follow Udayam on Google
ఎరువులు, విత్తనాల పేరుతో రైతులకు టోకరా - Udayam
ఎరువులు, సబ్సిడీ విత్తనాలు ఇప్పిస్తామని చెప్పి 16 మంది రైతుల నుంచి రూ.20.46 లక్షలు తీసుకుని మోసం చేశారని నాగరాజు మరియు పలువురు రైతులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కర్నూలు పీజీఆర్‌ఎస్‌లో ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. నగదు తీసుకున్నా ఎరువులు, విత్తనాలు అందించలేదని రైతులు తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.

Comments

G
Loading comments...