Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రికి కుమార్తెలే అంతిమ వీడ్కోలు

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 7:27 AM కృష్ణా జిల్లాఆంధ్రప్రదేశ్
తండ్రికి కుమార్తెలే అంతిమ వీడ్కోలు - Udayam
పామర్రు అరండల్‌పేటకు చెందిన పలగాని వెంకటనారాయణ గుండెపోటుతో మృతిచెందారు. కుమారులు లేకపోవడంతో ఆయన ముగ్గురు కుమార్తెలే అంత్యక్రియల బాధ్యత తీసుకున్నారు. లత, ప్రసన్న తండ్రి పాడె మోయగా, పెద్ద కుమార్తె జ్యోతి హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు. తండ్రికి కన్నీటి వీడ్కోలు పలికిన కుమార్తెలను చూసి బంధుమిత్రులు భావోద్వేగానికి గురయ్యారు.

Comments

G
Loading comments...