వార్తలకు తిరిగి వెళ్లండి
కాడెద్దుగా రైతు దుక్కి

Photo Gallery
విద్యుదాఘాతంతో తన ఎద్దులను కోల్పోయిన మహబూబాబాద్ రైతు ప్రవీణ్, ఆర్థిక స్తోమత లేక స్వయంగా కాడెద్దుగా మారి పొలం దున్నాడు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైతన్న దీనస్థితిపై చర్చ మొదలైంది.
కొత్త ఎద్దులను కొనే ఆర్థిక స్థితి లేదని, ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని ప్రవీణ్ వేడుకుంటున్నారు.
Comments
Loading comments...