వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో జరిగిన రైతుల సంక్షేమ కమిటీ సమావేశంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ రైతుల సంక్షేమంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎల్నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని ఆదేశించారు.
రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేసి విత్తనాలు, ఎరువులు తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నాబార్డు గుర్తించిన ఎఫ్పీఓలకు రూ.2 కోట్ల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

