Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: మంత్రి నిమ్మల

శ్రుతి రెడ్డి Jul 17, 2026 2:28 PM అమరావతిabout 2 hours ago
రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: మంత్రి నిమ్మల - Udayam Digital
ఎల్‌నినో దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. సూపర్ ఎల్‌నినో కారణంగా వర్షపాతం మరియు గోదావరి ప్రవాహం గణనీయంగా తగ్గాయని ఆయన కోనసీమలో వెల్లడించారు. ఎన్నడూ లేనివిధంగా జులైలోనే సీలేరు నీటిని వాడుతున్నామని, డెల్టా శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...