Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్వాక్రా సంఘంలో చేరే విధానం.. అర్హతలు

శ్రుతి రెడ్డి Jul 17, 2026 3:43 PM అమరావతిabout 2 hours ago
డ్వాక్రా సంఘంలో చేరే విధానం.. అర్హతలు - Udayam Digital
ఏపీలో 18-60, తెలంగాణలో 15-65 ఏళ్ల స్థానిక మహిళలు 10 మంది (దివ్యాంగులైతే ఐదుగురు) కలిసి డ్వాక్రా సంఘంగా ఏర్పడవచ్చు. చేరడానికి ఆధార్ కార్డు తప్పనిసరి. సంఘం పేరుతో కమిటీని ఎన్నుకుని, తీర్మాన కాపీని బ్యాంక్ లేదా అధికారులకు ఇచ్చి ఉమ్మడి ఖాతా తెరవాలి. దీని ద్వారా రూ.1-20 లక్షల వరకు రుణం పొందవచ్చు.

Comments

G
Loading comments...