వార్తలకు తిరిగి వెళ్లండి

పొగాకుకు మద్దతు ధర ప్రకటించి, చివరి కేజీ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు చేపట్టారు. కందుకూరు వేలం కేంద్రాల్లో నిరసనలు కొనసాగగా, పర్చూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో రైతులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. తహసీల్దార్కు వినతిపత్రం అందజేసి, కొనుగోళ్లు పూర్తయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
