వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్నినోను ఢీకొడుతున్న రైతన్నలు

ఎల్నినో.. అయినా వరిసాగులో తగ్గేదే లేదు అంటున్నారు రైతన్నలు.
ఎల్నినో ముప్పు పొంచివున్నా రాష్ట్రంలో వరి, పత్తి సాగు గణనీయంగా పెరిగింది. నీటి ఎద్దడి వచ్చే అవకాశాలున్నా రైతులు సాగులో వెనక్కి తగ్గడం లేదు.
గత ఏడాదితో పోలిస్తే వరి సాగు 4.22 లక్షల ఎకరాలకు, పత్తి 39.44 లక్షల ఎకరాలకు చేరుకుంది. మొక్కజొన్న సాగు మాత్రం తగ్గింది.
Comments
Loading comments...