వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లా కంబరవలస రైతులు సాగునీటి సరఫరాకు ఆటంకంగా మారిన కాలువను స్వచ్ఛందంగా శ్రమదానం చేసి శుభ్రం చేశారు.
నాగావళి మొదటి బ్రాంచి డిస్ట్రిబ్యూటర్లో గుర్రపు డెక్క, పిట్టతామర తొలగించారు. దీంతో సుమారు 500 ఎకరాలకు సాగునీటి సరఫరాకు ఏర్పడిన ఆటంకం తొలగింది.
Comments
Loading comments...

