వార్తలకు తిరిగి వెళ్లండి
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద ఓ కుటుంబం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే స్పందించి వారిని అడ్డుకున్నారు.
కాంగ్రెస్ నాయకుడు బొంత సారంగపాణి తమ భూమిని కబ్జా చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని పేర్కొంటూ ఆందోళనకు దిగినట్లు తెలిపారు.
Comments
Loading comments...
