Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పతనం తప్పదు

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 12:53 PM జయ శంకర్ భూపాలపల్లి General
కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పతనం తప్పదు - Udayam
భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందని, ఆ ప్రభుత్వానికి పతనం తప్పదని ఆయన తెలిపారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ రాహుల్‌శర్మకు ప్రజలతో కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

Comments

G
Loading comments...