Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేటలో ఏఈ పేరుతో ఫేక్ కాల్స్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 11:17 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
జగ్గయ్యపేటలో ఏఈ పేరుతో ఫేక్ కాల్స్ - Udayam
జగ్గయ్యపేట ట్రాన్స్‌కో ఏఈ రవి పేరుతో సైబర్ కేటుగాళ్లు పెట్రోల్ బంక్ యజమాని, ప్రముఖ రాజకీయ నేతకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. విలియంపేట బంకు యజమాని గోపిని మీటర్ సెన్సార్ మార్చాలంటూ రూ.6,700 జీపే చేయాలని కోరారు. గోపీ తొలుత రూ.1 పంపి అనుమానం వచ్చి ట్రాన్స్‌కో అధికారులను సంప్రదించగా, అది ఫేక్ కాల్‌గా తేలింది. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...