వార్తలకు తిరిగి వెళ్లండి

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి(A17), ఆయన బావమరిది గిరిధర్రెడ్డి(A18) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
ఈ కేసులో మొత్తం 33 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా.. ఇప్పటివరకు 31 మందిని అరెస్టు చేసి విచారించారు.
Comments
Loading comments...

