వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ లోపంతో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. పిట్లం, బాన్సువాడ, బిచ్కుంద మండలాల్లోని కొన్ని గ్రామాల్లో వనాల పరిసరాలు చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో కనిపిస్తున్నాయి.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు దృష్టి సారించి నిర్వహణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...
