వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు .ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సి.ఆర్.రెడ్డి సంజీవని కార్యక్రమంలో భాగంగా ఈ పౌష్టికాహారాన్ని వారికి అందజేశారు.
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ దివంగత సి ఆర్ రెడ్డి సంజీవని కార్యక్రమం ద్వారా వీటిని ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

