Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిడ్స్ పై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 09, 2026 1:34 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఎయిడ్స్ పై విద్యార్థులకు అవగాహన - Udayam
కనగానపల్లి మండలం మా మల్లి పల్లె హై స్కూలు విద్యార్థినీ విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన సదస్సును నిర్వహించిన డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ అనుపమ జేమ్స్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలా సంక్రమిస్తుంది వచ్చిన వ్యాధికి ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే వైద్యం గురించి విద్యార్థులకు తెలియజేశారు.

Comments

G
Loading comments...